Telangana History questions

 

Sl.No.

Question

Answer

Source Book Name


1

‘కోటి లింగాల ‘ ఎవరి తోలి రాజధాని అంటారు ?

ఎ ) మౌర్యులు

బి ) శాతవాహనులు

సి ) గుప్తులు

డి ) కాకతీయులు

జవాబు : బి

 ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


2

కుతుబ్ షాహీ ల వద్ద  మంత్రి గా పని చేసిన ‘మీర్ –మోమీన్ – మొహమ్మద్ – స్ట్రా బాదీ’ ఎక్కడ నుండి వచ్చాడు ?

ఎ ) ఇరాన్

బి ) ఈజిప్ట్

సి ) సుడాన్

డి ) నైజీరియా

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


3

దేన్నీ పారిస్ లోని ‘పొంట్ న్యూఫ్’ తో పోల్చాడు , ఫ్రెంచ్ బా ట సారి టావేర్నియర్?

ఎ ) హైదరాబాద్ లోని పురానాపూల్

బి ) గోల్కొండ

సి ) చార్మినార్

డి ) దరుషిఫా

  

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


4

సతీ సహగమనాన్ని నిషేదించిన దేవరు ?

ఎ ) ఫర్కుందా-అలీ ఖాన్  నాసిర్ – ఉద్ – దౌలా

బి ) సికందర్ జా

సి ) నిజాం ఉల్ ముల్క్

డి ) నిజాం అలీ ఖాన్

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


5

సాలార్ జంగ్ ఎవరి వద్ద దీవాన్ గా పని చేశాడు ?

ఎ ) నాసిర్ – ఉద్ – దౌలా

బి)  అఫ్జాల్ – ఉద్ – దౌలా

సి ) మహబూబ్ అలీ ఖాన్

డి ) పై ముగ్గురూ

జవాబు : డి

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


6

మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కు ఇంగ్లాండ్ రాణి ఇచ్చిన బిరుదు ఏది ?

ఎ ) గ్రాండ్ కమాండర్ స్టార్ అఫ్ ఇండియా

బి ) స్టార్ అఫ్ ఇండియా

సి ) నైటింగేల్ అఫ్ ఇండియా

డి ) ఎంపరర్

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


7

రాజ్యానికి చెందినా భూములను ఏమనే వారు నిజాం కాలం లో ?

ఎ ) దివానీ లేదా ఖల్సా

బి ) సర్ఫ్ – ఏ – ఖాస్

సి ) ఈనాం జాగిర్

డి ) పాయగా

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


8

 

కొల్లాపూర్ తాలూకా లో లభించే ఖనిజ నిక్షేపాలు ఏవి ?

 

ఎ ) అస్ బెస్టాస్

బి ) ముగ్గు రాయి

సి ) బారైట్స్

డి )  పై వన్ని 

జవాబు : డి

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


9

 

గోదావరి నది తెలంగాణా లో ఎక్కడ ప్రవేశిస్తుంది ?

 

ఎ ) బాసర

బి ) రాజమండ్రి

సి ) భద్రాచలం

డి )  త్రయంబకం ,నాసిక్

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


10

ప్రత్తి పంట తెలంగాణా లో అతి ప్రాచీన కాలం లో ఉన్నట్లు హాలుడు ఏ పుస్తకం లో రాసాడు ?

 

 

ఎ ) గాధా సప్త శతి

బి ) కుమార సంభవం

సి ) శాకుంతలం

డి )  నైషధం

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


11

విద్యానాధుడు రాసిన పుస్తకం ఏది ?

 

ఎ ) ప్రతాప రుద్ర యశో భూషణం

బి ) విక్రమార్జున విజయం

సి ) ఆది పురాణం

డి )  కులియాత్

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


12

 

బృహత్ శిలా యుగం నాటి  నూతన ఇనుప పరికరాలు, ఎరుపు , తెలుపు , కుండలు , సమాధులు ఎక్కడ లభించాయి ?

 

ఎ ) కదంబ పూర్ (కరీంనగర్ )

బి ) మౌలాలి

సి )  శేరి లింగం పల్లి

డి ) పైవన్నీ

జవాబు : డి

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


13

‘సి ముఖుడు ‘ ఎవరు ?

 

 

ఎ ) శాతవాహన తొలి రాజు

బి ) కాకతీయ రాజు

సి ) కుతుబ్ షాహీ రాజు

డి )  వీరెవరు కారు

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


14

 

ఆచార్య నాగార్జున ఎవరి కాలం లో బౌద్ధ గురు వు ?

 

ఎ ) యజ్న శ్రీ శాతకర్ణి

బి ) సిముఖ

సి ) ఖర వేలుడు

డి )  పుష్య మిత్రుడు

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


15

 

తల్లి పేరు ముందు పెట్టుకున్న రాజులు  ఎవరు ?

ఎ ) గౌతమీ పుత్ర శాతకర్ణి

బి )  అశోకుడు

సి )  హర్ష వర్ధనుడు

డి )  ఆర్యా దేవుడు

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ

పేజి : 17

16

‘బృహత్ కధను ఏ భాషలో రాసారు ?

 

 

ఎ ) పైశాచి ప్రాకృతం

బి ) సంస్కృతం

సి ) అర్ధ మాగధీ

డి ) హిందీ

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


17

హన్మకొండ లోని వేయి స్తంభాల గుడి శాసనం ఎవరు వేయించారు (క్రీ.శ.1063 )

 

 

ఎ )కాకతీయ రుద్రా దేవుడు

బి )మైలాంబ

సి )రేచర్ల రుద్రుడు

డి )  మల్యాల హేమాద్రి రెడ్డి

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


18

 ఓరుగల్లు గురించి ప్రస్తావన ఉన్న ‘ది ట్రావెల్స్ ‘ అనే పుస్తకం రాసిన మార్కో పోలో ఎక్కడి యాత్రికుడు ?

 

 

ఎ ) వెనీషియన్

బి ) ఇరాన్

సి ) ఇరాక్

డి )  ఈజిప్ట్

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


19

కాకతీయుల కాలం నాటి తెలంగాణా ప్రజల జీవన విధానాన్ని ఏ వీధి నాటకం దర్పణం పడుతుంది ?

 

 

ఎ ) క్రీడాభిరామం

బి ) సిద్దేశ్వర చరిత్ర

సి ) నృత్య రత్నావళి

డి ) బసవ పురాణం

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ

  

20

కాకతీయుల కాలం లో తెలంగాణా లో భూదానాలు చేసి చెరువులు నిర్మించిన మహిళలు ఎవరు ?

 

 

ఎ ) ముప్పమాంబ

బి ) మైలాంబ

సి ) కుందమాంబ

డి )  పై ముగ్గురూ

జవాబు : డి

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


21

పాకాల చెరువును నిర్మించినదేవరు ?

 

 

ఎ ) జగదలు ముమ్మడి

బి ) రుద్రదేవుడు

సి ) మొదటి ప్రోలరాజు

డి )  రేచర్ల రుద్రుడు

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం  చరిత్ర ‘

తెలుగు అకాడమీ


22

 

‘రాచ కొండ ‘ లేక ‘రాజా చలం ‘ కోటను రాజధానిగా చేసుకుని పాలించిన దేవరు ?

 

ఎ ) అనపోతా నాయకుడు

బి ) మార్కో పోలో

సి ) జాయప సేనాని

డి )  రేచర్ల రుద్రుడు

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


23

మరింగంటి సింగరాచార్య రాసిన గ్రంధం ఏది ?

ఎ ) దశరధరాజ నందన చరిత్ర 

బి ) శుక సప్తతి

సి ) హంస విం శతి

డి )  సుగ్రీవ విజయం

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


24

 

ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరి సమకాలీనుడు ?

 

ఎ ) అక్బర్ చక్రవర్తి

బి ) శ్రీ కృష్ణ దేవరాయలు

సి ) రాణి రుద్రమదేవి

డి )  ప్రతాప రుద్రుడు

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


25

హైదరాబాద్ నగరం లో ని ‘కార్వాన్ ‘ ప్రాంతం లో వజ్రాలకు సానే (పాలిషింగ్ ) చేసే పని వారి గురించి ఎవరు ప్రస్తావించారు ?

 

 

ఎ ) టావేర్నియర్

బి ) లార్డ్ లారెన్స్

సి ) అమీన్ ఖాన్

డి )  మీర్ మోమీన్

జవాబు : ఎ

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ

  

26

కుర్క్యాల శాసనం ప్రత్యేకత ఏమిటి ?

ఎ ) శిల్పాలు

బి ) తెలుగు పద్యాలున్న తొలి శాసనం

సి ) పెయింటింగ్స్

డి ) రాతి శాసనం

జవాబు : బి




27

మల్కిభ రాముడు అని ఎవరికీ పేరు ?

ఎ ) పిన వీర భద్రుడు

బి ) ఇబ్రహీం కుతుబ్ షాహీ

సి ) పాల్కురికి సోమన

డి ) కందుకూరి రుద్ర కవి

జవాబు : బి




28

 దాశరధి శతకం రాసినదెవరు?

ఎ ) నన్నే చోడుడు

బి ) కంచర్ల గోపన్న ( రామదాసు )

సి ) పంప కవి

డి ) భట్టు మూర్తి

జవాబు : బి

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ

 

2 9

  మీజాన్ పత్రికలో పనిచేసిన దేవరు ?

ఎ ) నందిని సిధా రెడ్డి

బి ) అడవి బాపి రాజు

సి ) కొమర్రాజు లక్ష్మణ రావు

డి ) కర్రా ఎల్లా రెడ్డి

జవాబు : b




3 0

‘నా తెలంగాణా కోటి రత్నాల వీణ’  అని ఎవరన్నారు ?

ఎ ) వానమామలై వరదాచార్యులు

బి ) దాశరధి కృష్ణమా చార్యులు

సి ) దాశరధి రంగా చార్యులు

డి ) ఒద్దిరాజు రాఘవ రంగారావు

జవాబు : బి




31

త్రిలింగ అంటే మూడు శైవ లింగాలు . అవి ఏవి ?

ఎ ) శ్రీ శైలం

బి ) ద్రాక్షా రామం

సి ) కాళేశ్వరం

డి )  పై మూడు

జవాబు : డి

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం

పా ట్య గ్రంధం చరిత్ర ‘

తెలుగు అకాడమీ


 

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)