Model questions (Ikshwakulu Rule Period)
Model questions (Ikshwakulu Rule Period) STUDY MATERIAL FOR CIVIL SERVICES / TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE Prepared by : Praturi Potayya Sarma ఇక్ష్వాకులు (క్రీ. శ.180 – క్రీ. శ. 248 ) 1) ఎవరి పతన o అనంతరం , తెలంగాణ ప్రాంతం ఇక్ష్వాకుల అధీనం లోకి వచ్చింది ? ఎ)శాతవాహనులు 2)ఇక్ష్వాకులు ఎవరిని అనుసరించి మధ్య దక్కన్ లో చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు ? ఎ )శాతవాహనులను 3)ఇదే సమయం లో పశ్చిమ దక్కన్ ప్రాంతం లో ఎవరు పరిపాలించేవారు ? ఎ ) ఛుటు , శాతకర్ణీ లు , అభీరులు 4)ఎవరిని శ్రీ పర్వత ఆంధ్రులు అన్నారు ? ఎ ) ఇక్ష్వాకులు 5) శ్రీ పర్వతం ప్రాచీన నామం ఏది ? ఎ ) నల్ల మల్లురు 6) శ్రీ పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ? ఎ ) నాగార్జున కొండ 7) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I పరిపాలన కాలం ఏది ? ఎ ) క్రీ. శ. 180 - క్రీ. శ. 193 8) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I రాజధాని ఏది ? ఎ ) విజయపురి 9) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I కుమ...