Model questions (Ikshwakulu Rule Period)
Model questions (Ikshwakulu Rule Period)
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by :
Praturi Potayya Sarma
ఇక్ష్వాకులు
(క్రీ. శ.180 –
క్రీ. శ. 248 )
1)ఎవరి పతనo అనంతరం , తెలంగాణ ప్రాంతం ఇక్ష్వాకుల అధీనం లోకి వచ్చింది ?
ఎ)శాతవాహనులు
2)ఇక్ష్వాకులు
ఎవరిని అనుసరించి మధ్య దక్కన్ లో చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు ?
ఎ )శాతవాహనులను
3)ఇదే సమయం లో పశ్చిమ
దక్కన్ ప్రాంతం లో ఎవరు పరిపాలించేవారు ?
ఎ ) ఛుటు , శాతకర్ణీ లు , అభీరులు
4)ఎవరిని శ్రీ
పర్వత ఆంధ్రులు అన్నారు ?
ఎ ) ఇక్ష్వాకులు
5) శ్రీ పర్వతం
ప్రాచీన నామం ఏది ?
ఎ ) నల్ల మల్లురు
6) శ్రీ పర్వతాన్ని
ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ?
ఎ ) నాగార్జున కొండ
7) వశీ ష్ఠీపుత్ర
శ్రీ శాంతముల (చాంతముల) I
పరిపాలన కాలం ఏది ?
ఎ ) క్రీ. శ.
180 - క్రీ. శ. 193
8) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I రాజధాని ఏది ?
ఎ ) విజయపురి
9) వశీ ష్ఠీపుత్ర
శ్రీ శాంతముల (చాంతముల) I
కుమార్తె పేరు ఏది ?
ఎ ) అటవి శాంతి
శ్రీ
10) వశీ ష్ఠీపుత్ర
శ్రీ శాంతముల (చాంతముల) I తన
కుమార్తె అటవి శాంతిశ్రీ ని ఎవరికిచ్చి
పెండ్లి చేశాడు ?
ఎ ) ధనిక
కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖ నాగ
11) వశీ ష్ఠీపుత్ర
శ్రీ శాంతముల (చాంతముల) I తన
చెల్లెల్ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?
ఎ ) పూకియ వంశానికి
చెందిన మహా సేనాపతి తళవారన కు ఇచ్చి పెండ్లి చేశాడు
12 ) వశీ ష్ఠీపుత్ర
శ్రీ శాంతముల (చాంతముల) I
తర్వాత రాజైన మాధరి పుత్ర వీర పురుష దత్త ఎన్ని సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు ?
ఎ ) 20 సంవత్సరాలు
13 )మాధరి పుత్ర
వీర పురుష దత్త ఎవరిని వివాహం చేసుకున్నాడు ?
ఎ ) ఉజ్జయిని శాక
రాజైన రుద్ర సేన కుమార్తె రుద్ర ధర భట్టరిక ను
14) మాధరి పుత్ర
వీర పురుష దత్త కూతురు పేరు ఏమిటి ?
ఎ ) కొడబలి సిరి
14) మాధరి పుత్ర
వీర పురుష దత్త కూతురు కొడబలి సిరి ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?
ఎ ) ఛు టు రాజ
కుమారుడికి ఇచ్చి
15) మాధరి పుత్ర
వీర పురుష దత్త ఏ మతాన్ని స్వీకరించాడు ?
ఎ) బౌధ్ధ మతాన్ని
16) ఎవరి కాలం లో
విజయ పురి ప్రపంచం లోనే అతి పెద్ద బౌధ్ధ క్షేత్రం గా పేరు పొందింది ?
ఎ ) మాధరి పుత్ర
వీర పురుష దత్త
17)ఎవరి కాలం లో
విజయ పురి కి / ఆయా చుట్టుపక్కల కి వివిధ దేశాల నుండి ఎందరో భిక్కులు , భిక్కినులు సందర్శనానికి
వచ్చేవారు ?
ఎ ) మాధరి పుత్ర
వీర పురుష దత్త
18) ఎవరి రాజ
మహిళలు విజయ పురి లో ఉన్న మహా మఠాలకు దానాలు చేశారు ?
ఎ ) మాధరి పుత్ర
వీర పురుష దత్త
19) ఎహువుల ఛాంతముల
II పరిపాలనా కాలం ఏది ?
ఎ ) క్రీ.శ . 213 –
క్రీ . శ. 237
20 ) ఎహువుల
ఛాంతముల II ఏ ధర్మాన్ని పాటించాడు ?
ఎ ) వైదిక
ధర్మాన్ని
21 ) ఎహువుల
ఛాంతముల II పరిపాలనా కాలం నాటి
శాసనాలు ఎక్కడ లభించాయి ?
ఎ ) నాగార్జున కొండ
లో
22) ఎహువుల ఛాంతముల
II ,
తన 10 వ పరిపాలనా కాలం లో ఎవరి దండ యాత్ర ను ఎదుర్కొన్నాడు ?
ఎ ) పల్లవ రాజుల
23)బౌద్ధ మతాన్ని
ప్రోత్సహిస్తూనే , శివునికి , పురాణ
దేవుళ్ళకి ఎన్నో గుడులు కట్టించిన రాజు ఎవరు ?
ఎ ) ఎహువుల ఛాంతముల
II
24) ఎహువుల ఛాంతముల
II కాలం లో , ఇక్ష్వాకుల సైన్యాధి పతి ఎవరు ?
ఎ ) ఎలిశ్రీ
25 ) రుద్ర పురుష
దత్త పరిపాలన కాలం ఏది ?
ఎ ) క్రీ. శ. 237 –
క్రీ. శ. 248
26) రుద్ర పురుష
దత్త , ఎందుకోసం ‘ఛాయ స్తంభం ‘ కట్టించినట్లు నాగార్జున కొండలో
శాసనం లభించింది ?
ఎ ) తల్లి
స్మారకార్ధం
27) ఎహువుల క్రీ.
శ. 248 లో రాజ్యాధికారం చేపట్టాడు . ఇతని తర్వాత ముగ్గురు ఇక్ష్వాకు రాజులు
పాలించారు . వీరి కాలం లో ఎవరు దండయాత్ర చేసి కృష్ణ – గుంటూరు ప్రాంతాన్ని ఆక్రమించారు ?
ఎ ) పల్లవులు
28) 3వ శతాబ్దం లో
అభిర రాజైన వసుసేన , విజయ పురి ని
ఆక్రమించాడు . దీనితో తెలంగాణ లో ఎవరి పాలన అంతమైనది ?
ఎ )
ఇక్ష్వాకుల ( కానీ వీరి కుటుంబం స్థానిక
శక్తి గా మిగిలి పోయింది )
29) ఒక శాసనం లో
పేర్కొన్నట్లుగా 5వ శతాబ్దం లో , ఇక్ష్వాకులు ఎవరితో వైవాహిక
సంబంధాలు కలుపుకున్నారు ?
ఎ) ఉత్తర మైసూరు ని
పాలించిన కెకాయ కుటుంబం తో
Comments
Post a Comment