History : Ikshwakulu

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

ఇక్ష్వాకులు

1)శాతవాహనుల పతనo అనంతరం, తెలంగాణ ప్రాంతం ఇక్ష్వాకుల అధీనం లోకి  వచ్చింది .

2)  పశ్చిమ డక్కన్ ప్రాంతం లో :  ఛుటు, శాతకర్ణీలు , అభీరులు ,

డక్కన్ లో  :  ఇక్ష్వాకులు

శాతహవానుల ను అనుసరించి చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు

3) ఇక్ష్వాకులను శ్రీ పర్వత  ఆంధ్రులు అన్నారు

4) శ్రీ పర్వతం ప్రాచీన నామం :  నల్ల మల్లురు’.   దీనినే నాగార్జున కొండ అంటున్నారు ఇప్పుడు

 

వశీష్టీపుత్ర శ్రీ శాoతముల (చాంతముల ) I  (క్రీ . శ. 180 – క్రీ. శ. 193 )

రాజధాని : విజయపురి

1)చెల్లెలు : పూకియ వంశానికి చెందిన మహాసేనాపతి తళవారన కు ఇచ్చి పెళ్లి చేశాడు

2) కుమార్తె : అటవి శాంతిశ్రీ ని ధనిక కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖనాగ కు ఇచ్చి పెండ్లి చేశాడు

 

 


మాధరి పుత్ర వీర పురుష దత్త (20 సంవత్సరాలు పాలించాడు )

1)ఉజ్జయిని శాక రాజైన రుద్ర సేన కుమార్తె రుద్ర ధర భట్టారికను వివాహ మాడాడు

2)కుమార్తె : కొడబలి సిరిని  ఛుటు రాజు  కిచ్చి పెండ్లి చేశాడు

3)బౌధ్ధ మతాన్ని స్వీకరించాడు

4  )ఇతని కాలం లో విజయపురి ప్రపంచ లోనే అతి పెద్ద  బౌద్ధ క్షేత్రం గా పేరొందిoది

5 )ఇతని కాలం లో వివిధ దేశాల నుండి ఎందరో భిక్కులు , భిక్కిని లు సందర్శనానికి వచ్చే వారు

6)రాజ మహిళలు విజయపురి లో ఉన్న మహా మఠాలకు దానాలు చేశారు

 


ఎహువుల ఛాంతముల II (క్రీ.శ.213 – క్రీ. శ. 237 )

1)వైదిక ధర్మాన్నే పాటించాడు

2)శాసనాలు నాగార్జున కొండలో లభించాయి

3) ఇతని 10 వ పాలనా కాలం లో పల్లవ రాజుల దండ యాత్ర ఎదుర్కొన్నాడు

4)ఇక్ష్వాకుల సైన్యాధిపతి : ఎలిశ్రీ

5) శివునికి , పురాణ దేవుళ్ళకు ఎన్నో గుడులు కట్టించాడు

6) బౌధ్ధ మతాన్ని ప్రోత్సహించాడు

 

 


రుద్ర పురుష దత్త  (క్రీ.శ.237  – క్రీ. శ. 248  )

1)తల్లి స్మారకార్ధం ఛాయ స్తంభం కట్టించినట్లు నాగార్జున కొండలో శాసనం లభించింది

 

ఎహువుల ((క్రీ.శ.248 లో రాజ్యాధికారం చేపట్టాడు )

 

 

 


ముగ్గురు ఇక్ష్వాకు రాజులు పాలించారు

 

పల్లవులు దండయాత్ర చేసి కృష్ణా – గుంటూరు ప్రాంతాన్ని ఆక్రమించారు

 

క్రీ.శ. 3వ శతాబ్దం లో అభిర రాజైన వసుసేన విజయపురి ని ఆక్రమించాడు దీనితో తెలంగాణ లో ఇక్ష్వాకుల పాలన అంతమైనది . కానీ కుటుంబం స్థానిక శక్తి గా మిగిలి పోయింది

 


క్రీ.శ .5వ శతాబ్దం లో ఉత్తర మైసూరు ని పాలించిన కెకాయ కుటుంబం తో ఇక్ష్వాకులు వైవాహిక సంబంధాలు కలుపు కొన్నట్లు ఒక శాసనం లో పేర్కొన బడింది 

 

 

  

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)