Brief Notes on Kalyani Chalukyulu

 

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE

Notes prepared by : Praturi Potayya Sarma

 

కల్యాణి చాళుక్యులు (క్రీ. శ.973 – క్రీ. శ. 1180 )

(వీరు తమని  పశ్చిమ చాళుక్యులు అని చెప్పుకున్నారు .

వీరు బాదామి చాళుక్య వంశస్థుల మని చెప్పుకున్నారు )

 

తైల I


      ⇩

 విక్రమాదిత్య IV

  

తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997  )

ఇతను రాష్ట్ర కూటులను పడ  దోసి స్వతంత్ర రాజ్యం ను స్థాపించాడు

ఇతని రాజధాని : మాన్యఖేట

ఇతని కాలం నుండి తెలంగాణ లో పశ్చిమ చాళుక్యుల ప్రభావం ఉంది


  ⇩

సత్యాశ్రయ (క్రీ. శ.997  – క్రీ. శ. 1008  )

ఇతని మరో పేరు : “ఇర్వి బెడంగ సత్యాశ్రయ”

ఇతని పట్టపు రాణి పేరు : దేవ కబ్బె

దేవ కబ్బె కరీంనగర్ జిల్లాలో గల చొప్ప దండి లో నివసించి


అక్కడ దివ కేశ్వరాలయాన్ని నిర్మించింది

  

విక్రమాదిత్య (క్రీ. శ.1008  – క్రీ. శ. 1015  )


   ⇩

జగదేక మల్ల జయ సింహా II (క్రీ. శ.1015  – క్రీ. శ. 1042  )

వీరి కాలం నాటి శాసనాలు  తెలంగాణ లో అనేక శాసనాలు లభ్యమయ్యాయి


 ⇩ 

త్రైలోక్య మల్ల సోమేశ్వర (క్రీ. శ.1042  – క్రీ. శ. 1068  )

1)ఇతను రాజధానిని మాన్య ఖేట (మాల్కెడ) నుండి కల్యాణి కి మార్చాడు

2)ఇతని సమయం లోనే కాకతీయులు కూడా వెలుగు లోకి వచ్చారు


3) సోమేశ్వరుడు,   అనుమకొండ  విషయ  ని ప్రోల రాజు I చేసిన సేవలను గుర్తించి కానుకగా ఇచ్చాడు

  

విక్రమాదిత్య VI (క్రీ. శ.1076  – క్రీ. శ. 1126  )

1)ఇతని కాలం లో పొట్లకేరె (హైదరాబాద్ దగ్గర గల పటాన్ చెరువు ) , కొల్లి పాకె (కుల పాక్ లేదా కొలను పాక ) లను సైనిక శిబిరాలుగా ఉపయోగించారు

2)హైదరాబాద్ నుండి శనిగరం వెళ్ళే రహదారి సైనిక దళాలకు ప్రధాన మార్గం గా ఉపయోగ పడింది

3)శనిగరం (వరంగల్ జిల్లా / కరీం నగర్ జిల్లా ) పశ్చిమ చాళుక్య సైన్యానికి సైనిక శిబిరంగా ఉపయోగ పడింది

4)ఇతని కాలం లోనే కరీం నగర్ జిల్లాలోని పొలాస్ ప్రాంతాన్ని పాలించిన పోలవాస నాయకులు రాజకీయ ప్రాధాన్యం పొందారు  

5)పొలావాస నాయకుల  వంశానికి చెందిన మేడ రాజు I , జగ్గదేవుడు I,

 మేడ రాజు II , మంత్ర కూట గుండరాజు

అనే నలుగురు ముఖ్యమైన రాజులు ఈ ప్రాంతాన్ని 60 సంవత్సరాలు పాలించారు . వీరి పాలన లోనే పొలాస్ లోని పౌలస్తేశ్వరాలయం , విక్రమాల జీనాలయం నిర్మించి వాటికి విరాళాలను ఇచ్చారు

 

6)తెలంగాణ లో తైలా III , సోమేశ్వర IV  పాలనా సమయం లో పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యం అంతరించింది .

ఈ సమయం లో దక్కను ప్రాంతం లో మూడు ప్రధాన రాజ్య వంశాలైన

(i)కాకతీయ ( వరంగల్ ), (ii)యాదవులు లేదా సౌనులు (దేవగిరి ) ,

(iii) హొయసాలలు (ద్వార సముద్రం ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి  

  

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)